మొట్టమొదటి ఖోఖో ప్రపంచకప్ భారత్ లో ఢిల్లీ వేదికగా ఘనంగా ప్రారంభమైంది. ఉపరాష్ట్రపతి జగదీప్ ధనకడ్ జ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు. ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమం విశేషంగా అలరించింది. క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ, ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష, ఇతర అతిథులు, అభిమానులు కార్యక్రమాన్ని తిలకించారు. పురుషుల విభాగంలో 20 జట్లు, మహిళల విభాగంలో 19 జట్లు పోటీపడుతున్నాయి. భారత పురుషుల జట్టు విజయంతో టోర్నీని ఆరంభించింది. తాజాగా జరిగిన తన తొలి మ్యాచ్ (గ్రూప్-ఎ)లో 42-37తో నేపాల్ పై విజయం సాధించింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు