తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది.వారాంతపు సెలవులు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు.స్వామివారి దర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారని…
Browsing: భక్తి
హనుమాన్ జయంతి సందర్భంగా తమిళనాడులోని నామక్కల్ ఆంజనేయస్వామి ఆలయంలో మూలమూర్తిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణాన్ని పలు రకాల పుష్పాలతో ముస్తాబు చేశారు.సోమవారం వేకువజామున 18 అడుగుల…
కేరళలోని ప్రఖ్యాత క్షేత్రం శబరిమల ఆలయం రానున్న మకరజ్యోతి పండుగను పురస్కరించుకొని ఈరోజు నుండి తెరుచుకోనుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ప్రధాన పూజారి తంత్రి కందర్ రాజీవరు…
తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనాన్ని ప్రతి నెలా మంగళవారం కల్పించేందుకు ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయం మేరకు ఏర్పాట్లు చేసింది. ఈనెల 3వ…
అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్న్యూస్ చెప్పింది. శబరిమలకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాలను…
దేవుత్తాన ఏకాదశి రోజున, విష్ణువు 4 నెలల యోగ నిద్ర నుండి మేల్కొంటాడు. దాంతో మంచి పనులు మొదలవుతాయి. ఈ ఏడాది నవంబర్ 12న దేవుత్తాన ఏకాదశి ఉత్సవాలు జరగనున్నాయి. దేవ…
కార్తీకమాసం శుక్ల పక్ష నవమి రోజు అక్షయ నవమి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ ఏడాది నవంబర్ 10 జరుపుకుంటారు. ఈరోజు లక్ష్మీదేవి ఉసిరి చెట్టు కింద విష్ణువు,…
కార్తీక మాసంలో ఒక్కసారైనా నదీ స్నానం ఆచరించాలని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక స్నానం ఎందుకు చేయాలి? దీని వల్ల కలిగే పుణ్య ఫలితాల గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత…
AP: శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరిగింది. కార్తీక మాసం, ఆదివారం కావడంతో భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో తాత్కాలికంగా సర్వ దర్శనాలు రద్దు చేశారు. మరోవైపు స్వామివారి…
గోదావరి పుష్కరాల నిర్వహణకు ముహూర్తం ఖరారయింది. ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి జరిగే పుష్కరాల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు మొదలు పెట్టింది. 2027 జులై 23 నుంచి…