Browsing: జాతీయం & అంతర్జాతీయం

ఇటీవల బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కొత్త బిల్లును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం తీవ్రమైన అవినీతి ఆరోపణలతో అరెస్టయిన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులు 30…

ఇటీవల పరిణామాల నేపథ్యంలో భారత్- చైనా మధ్య పరిస్థితులు మెరుగవుతున్నాయి. వివాదాలు పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈక్రమంలో లిపులేఖ్ ప్రాంతం మీదుగా వాణిజ్య సరిహద్దులు తిరిగి…

ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై జరిగిన దాడి ఘటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. సీఎం రేఖా గుప్తాకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించాలని నిర్ణయించింది.…

భారత్ ఎప్పటికప్పుడు తన ఆయుధ సంపత్తిని మెరుగుపరుచుకుంటూ రక్షణా పరంగా శత్రు దుర్భేద్యంగా దూసుకెళ్తోంది. తాజాగా అణ్వాయుధ సామర్థ్యం కలిగిన మధ్యంతర శ్రేణి బాలిస్టిక్‌ మిస్సైల్ అగ్ని-5ని…

ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ ఈరోజు తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్…

ఆవిష్కరణలకు వనరులు అడ్డంకి కాదని, వినూత్నమైన ఆలోచనలే ముఖ్యమని, ప్రతి యువకుడు విద్యార్థి దశ నుంచే మెరుపులాంటి ఆలోచనలతో ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలని మానవాభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్…

కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న ‘అనర్హత’ బిల్లుల విషయంలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కేంద్ర ప్రభుత్వానికి సానుకూలంగా స్పందించారు. కాంగ్రెస్ సహా విపక్షాలు వ్యతిరేకిస్తున్న వేళ ఆయన…

ఈరోజు లోక్‌సభ ముందుకు కీలక బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈబిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. బీజేపీ తమ లోక్‌సభ ఎంపీలందరికీ మూడు లైన్ల…

ఢిల్లీ సీఎం రేఖా గుప్తా పై ఒక దుండగుడు దాడికి పాల్పడ్డాడు. తన అధికారిక నివాసంలో “జన్ సున్వాయ్” కార్యక్రమం ఢిల్లీ సీఎం రేఖ గుప్తా నిర్వహించారు.ఈ…

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) మరో భారీ ప్రాజెక్ట్ కు సన్నద్ధమవుతోంది. 40 అంతస్తుల బిల్డింగ్ అంత ఎత్తు భారీ రాకెట్ ను నిర్మించే పనిలో…