మలేషియా వేదికగా నేటి నుండి మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈ మెగా ఈవెంట్ లో మొత్తం 16 జట్లు నాలుగు గ్రూప్ లుగా ఆడుతున్నాయి. మలేసియా, శ్రీలంక, వెస్టిండీస్ డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ గ్రూప్-ఎలో ఉన్నాయి.నికీ ప్రసాద్ సారథ్యంలోని భారత్ తన తొలి మ్యాచ్లో వెస్టిండీస్ తో తలపడనుంది . తెలుగు రాష్ట్రాల నుండి గొంగడి త్రిష, షబ్నమ్ షకీల్, ద్రితి కేసరి ఈ టోర్నీలో ఆడుతున్నారు. టోర్నీ తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియాతో స్కాట్లాండ్ ఆడనుంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు