ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ముంగిట భారత జట్టు అభిమానులకు నిరాశ కలిగించే అంశం. భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా లేకుండానే ఈ టోర్నీ బరిలోకి భారత్ దిగుతోంది. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సమయంలో గాయపడిన బుమ్రా ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ టోర్నీలో ఆడడం లేదు. వెన్ను కింది భాగంలో గాయం కారణంగా బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైనట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. బుమ్రా స్థానంలో ఇటీవల అరంగ్రేటం చేసిన హార్షిత్ రాణాను తీసుకున్నట్లు తెలిపింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు