ఆసియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో భారత్ మంచి ప్రదర్శన కనబరిచింది. తాజాగా జరిగిన గ్రూప్ -డి లో 5-0తో మకావు పై ఘనవిజయం సాధించింది. మిక్స్డ్ డబుల్స్ లో సతీష్ కుమార్ – ఆద్య వరియత్ ద్వయం 21-10, 21-9తో చాంగ్ లియోంగ్-వెంగ్ జీ జోడీ పై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ లో లక్ష్యసేన్ 21-16, 21-12తో ప్యాంగ్ పాంగ్ పై గెలిచాడు. మహిళల సింగిల్స్ లో మాళవిక బాన్సోద్ 21-15, 21-9తో హావో చాన్ పై నెగ్గింది. పురుషుల డబుల్స్ లో అర్జున్ -చిరాగ్ 21-15, 21-9తో గెలిచారు. మహిళల డబుల్స్ లో గాయత్రీ గోపీచంద్-ట్రీసాజాలీ 21-10, 21-5తో విజయం సాధించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు