ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో సెమీ ఫైనల్స్ కు సర్వం సిద్ధమైంది. నేడు ప్రారంభం కానున్న మ్యాచ్ లలో నాగ్ పూర్ వేదికగా ముంబై-విదర్భ అహ్మదాబాద్ వేదికగా కేరళ గుజరాత్ తలపడనున్నాయి. కెప్టెన్ ఆజింక్య రహానె, శార్దూల్ ఠాకూర్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబె, షామ్స్ ములాని, తనుష్ కొటియాన్ లు ముంబయిలో కీలక ఆటగాళ్లుగా ఉన్నారు. యశ్ రాథోడ్, సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్, కెప్టెన్ అక్షయ్ వడ్కర్ లతో విదర్భ కూడా పటిష్టంగానే కనబడుతోంది. ఇక గుజరాత్ కేరళ మధ్య కూడా ఆసక్తికర పోరు జరగనుంది. ఇరు జట్లు సెమీఫైనల్ గెలిచి ఫైనల్ చేరాలని గట్టిగా భావిస్తున్నాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు