రెబెల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా తాజాగా చేస్తున్న చిత్రం “ది రాజాసాబ్” .ఈ చిత్రానికి మారుతీ దర్శకత్వం వహిస్తున్నాడు.ఇందులో మాళవిక మోహన్ , నీధి అగర్వాల్ కథానాయికలుగా నటిస్తున్నారు.దర్శకుడు ఈ చిత్రాన్ని హరర్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు.అయితే ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.అయితే విడుదల తేదీ వాయిదా పడినట్లు సుసంచారం.కొత్త విడుదల తేదీ ఎప్పుడు అనేది ఇంకా స్పష్టత లేదు.ఈ ఉగాది కానుకగా మేకర్స్ కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారని తెలుస్తుంది.దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.ఈ సినిమాలో సంజయ్ దత్, యోగి బాబు ,రిధి కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు