ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు ఆయనను వెంటాడుతున్నాయి. మాట ఇవ్వడం అంటే వెన్నుపోటు పొడవడమే అనేలా చంద్రబాబు పాలన ఉందని వైసీపీ అధినేత జగన్ అన్నారు. నేడు ఇంగ్లీష్ మీడియం లేదు, గోరుముద్ద లేదు, నాడునేడు పనులు ఆగిపోయాయి. అమ్మ ఒడితో తల్లికి ప్రోత్సాహం లేదు, ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించడం లేదు. ఏ రైతుకూ గిట్టుబాటుధర లేదు, ఆర్బీకే వ్యవస్థ కుప్పకూలిపోయిందని కూటమి ప్రభుత్వ పాలనపై విమర్శలు గుప్పించారు. వైయస్ఆర్ సీపీ కార్యకర్తల్ని, నాయకులకి అన్యాయం చేసిన వారు రిటైర్డ్ అయిపోయినా.. చివరికి దేశం విడిచిపెట్టి పోయినా లాక్కుని వచ్చి చట్టం ముందు నిలబెడతానని హెచ్చరించారు. ఒక్కొక్కడికి సినిమా ఎలా చూపించాలో.. అలా చూపిస్తా.. ఎవ్వరినీ విడిచిపెట్టేది లేదని పేర్కొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు