మోహన్ లాల్ , జీతూ జోసెఫ్ కాంబినేషన్లో వచ్చిన ‘దృశ్యం’ చిత్రాలు మంచి విజయాలు అందుకున్నాయి. తెలుగులో వెంకటేష్, హిందీలో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ‘గతం ఎప్పటికీ నిశ్శబ్దంగా ఉండదు.. దృశ్యం-3 రాబోతోంది అంటూ మూడో భాగాన్ని ప్రకటించారు. మలయాళంలో తాను రాసిన కథతోనే హిందీ, తెలుగు భాషల్లో ‘దృశ్యం-3’ వస్తుందని స్పష్టం చేశారు. ఒకేసారి మూడు భాషల్లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. మలయాళంలో మొదటి రెండు భాగాలకు జీతూ దర్శకత్వం వహించారు. ఇప్పుడు కూడా ఆయనే దర్శకత్వం వహించనుండగా, హిందీలో ‘దృశ్యం’ను నిషికాంత్ కామత్, ‘దృశ్యం2’ అభిషేక్ పాఠక్ తీశారు. తెలుగులో ‘దృశ్యం’ శ్రీప్రియ రూపొందించగా, ‘దృశ్యం2’ను జీతు జోసెఫ్ తీర్చిదిద్దారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు