ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత సంవత్సరం చారిత్రక విజయాన్ని సాధించి, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తూ ఏడాది సుపరిపాలన అందించిన శుభ సందర్భంగా సీఎం చంద్రబాబు నేతృత్వంలో NDA ప్రభుత్వం ఏర్పాటు చేసిన సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమాభివృద్ధి పనులను, తాను చేపట్టిన శాఖల ద్వారా చేసిన కార్యక్రమాలను డిప్యూటీ సీఎం పవన్ వివరించారు. ఉమ్మడి సహకారంతో, ఐదున్నర కోట్ల ఆంధ్రా ప్రజలు ఇచ్చిన చారిత్రక తీర్పుకు కట్టుబడి చిత్తశుద్ధితో అన్ని వర్గాల సంక్షేమం, అన్ని రంగాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న NDA కూటమి ప్రభుత్వం ఏడాది పరిపాలనను సుపరిపాలనగా తీర్చిదిద్ది ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంది. ఇదే విధంగా వచ్చే నాలుగేళ్ల కాలం కూడా పూర్తిగా ప్రజల ఆకాంక్షలు, రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేస్తూ, NDA కూటమికి అండగా నిలబడిన ప్రతీ ఒక్కరికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

