Close Menu
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
    • ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
    • త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
    • గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
    • అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
    • కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
    • ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
    Facebook X (Twitter) Instagram
    Navyaandhra TimesNavyaandhra Times
    • హోమ్
    • రాజకీయం
    • జాతీయం & అంతర్జాతీయం
    • క్రీడలు
    • సినిమా
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    • ఎడిటోరియల్
    • వీడియోలు
    • స్టోరీ బోర్డ్
    • భక్తి
    Navyaandhra TimesNavyaandhra Times
    Home » ఆసక్తికరంగా ఓవల్ టెస్టు… ఇంగ్లాండ్ 247 ఆలౌట్… రాణించిన సిరాజ్, ప్రసీద్ కృష్ణ
    క్రీడలు

    ఆసక్తికరంగా ఓవల్ టెస్టు… ఇంగ్లాండ్ 247 ఆలౌట్… రాణించిన సిరాజ్, ప్రసీద్ కృష్ణ

    By adminAugust 1, 20251 Min Read
    Share Facebook Twitter Pinterest Email Copy Link WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email Copy Link WhatsApp

    భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య టెండూల్కర్ అండర్సన్ ట్రోఫీలో భాగంగా ఓవల్ వేదికగా జరుగుతున్న ఆఖరిదైన 5వ టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. ఓవర్ నైట్ స్కోరు 204-6తో రెండో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 224 పరుగులకు ఆలౌటయింది. కరుణ్ నాయర్ (57) హాఫ్ సెంచరీతో రాణించాడు. , వాషింగ్టన్ సుందర్ (26), యశస్వీ జైశ్వాల్ (2), కే.ఎల్.రాహుల్ (14), శుభ్ మాన్ గిల్ (21), సాయి సుదర్శన్ (38), జడేజా (9), ధ్రువ్ జురెల్ (19) పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో అట్కిన్ సన్ 5 వికెట్లు, టంగ్ 3 వికెట్లు, వోక్స్ 1 వికెట్ తీశారు. ఇక అనంతరం మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లాండ్ దూకుడుగా ఆడింది. క్రాలీ (64), డకెట్ (43) లు మొదటి వికెట్ కు 92 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. హ్యారీ బ్రూక్ (53) కూడా హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఓలి పోప్ (22), జో రూట్ (29) పరుగులు చేశారు. ఒక దశలో భారీ ఆధిక్యం సాధించేలా కనిపించిన ఇంగ్లాండ్ ను సిరాజ్ (4/86), ప్రసీద్ కృష్ణ (4/62) కట్టడి చేశారు. అర్ష్ దీప్ కు ఒక వికెట్ దక్కింది. దీంతో ఇంగ్లాండ్ 247 పరుగులకు ఆలౌటయింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ నిలకడగా ఆడుతోంది.

    Share. Facebook Twitter Pinterest Tumblr Email Copy Link WhatsApp
    Previous Article71వ నేషనల్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
    Next Article 71వ జాతీయ చలన చిత్ర అవార్డు విజేతలకు ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం అభినందనలు

    Related Posts

    ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్

    November 2, 2025

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    August 22, 2025

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    August 22, 2025
    Latest Posts

    ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్… విజువల్ ఫీస్ట్

    Facebook X (Twitter) Instagram
    • హోమ్
    • రాజకీయం
    • క్రీడలు
    • క్రీడలు
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    © 2025 నవ్యాoధ్ర టైమ్స్

    Type above and press Enter to search. Press Esc to cancel.