IPL-2025లోనూ హార్దిక్ పాండ్య ముంబై ఇండియన్స్కు కెప్టెన్గా వహించనున్నారు. ఈక్రమంలో కెప్టెన్లకే కెప్టెన్ అంటూ పాండ్య అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు. IPLలో ముంబై ఇండియన్స్ జట్టులో భారత వన్డే& టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ, టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, టెస్ట్ వైస్ కెప్టెన్ బుమ్రా, ఎమర్జింగ్ టీ20 కెప్టెన్ తిలక్ వర్మ ఉన్నారు. గతేడాది నుంచి MI కెప్టెన్గా పాండ్య వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
Previous Articleడిజిటల్ యాడ్స్కు పెరుగుతున్న క్రేజ్.. Google India ఆదాయం వృద్ధి
Next Article PIC OF THE DAY