తన తనయుడు నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల వివాహాన్ని ఉద్దేశించి నటుడు నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.వారిద్దరిని చూస్తుంటే తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు.వారి కోరిక మేరకు సింపుల్,సంప్రదాయబద్దంగా ఈ పెళ్లి చేయాలనుకుంటున్నామని తెలిపారు.డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా ఈ జంట పెళ్లి జరగనున్న విషయం తెలిసిందే.ఇప్పటికే పెళ్లి పనులు మొదలయ్యాయి.ఈ పెళ్లికి సంబంధించిన ఆహ్వాన పత్రిక సోషల్మీడియాలో వైరల్గా మారింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు