రాష్ట్ర శాసన వ్యవస్థలను డిజిటలైజేషన్ చేయటమే ప్రధాన ఉద్దేశ్యంగా నేషనల్ ఈ-విధాన్ అప్లికేషన్ అమలుకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది. శాసన మండలి అధ్యక్షులు కొయ్యే మోషేను రాజు, శాసన సభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుల సమక్షంలో ఈ ఒప్పందంపై నూతన పార్లమెంట్ భవనంలో సంతకాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి సత్య ప్రకాష్ లు ఈ ఒప్పందంపై సభాపతుల సమక్షంలో సంతకాలు చేశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు