సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్ 300 టోర్నీలో భారత స్టార్ షట్లర్లు పి.వి. సింధు, లక్ష్యసేన్ ముందంజ వేశారు. తాజాగా జరిగిన సింగిల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్ సింధు 21-17, 21-15తో అన్మోల్ ఖర్ పై విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. పురుషుల సింగిల్స్లోలో టాప్ సీడ్ లక్ష్యసేన్ 21-12, 12-2తో మలేసియాకు చెందిన ఐదిల్ షోలె పై విజయం సాధించాడు.
మిగతా మ్యాచ్ లలో ఇరా శర్మ 21-13, 21-19తో దీప్షిక సింగ్ పై , ఉన్నతి హుడా 21-12, 21-16తో థాయ్ లాండ్ కు చెందిన తమోన్వాన్ పై,తస్నిమ్ మీర్ 21-18, 21-15తో చైనీస్ తైపీకి చెందిన యి ఎన్ సీ పై, దేవిక సిహాగ్ 19-21, 21-18,21-11తో నవ్య కందేరిపై, , అనుపమ 19-21, 22-20, 21-15తో అజర్ బైజాన్ కు చెందిన ఫాతిమా పై, శ్రియాంషి వలిశెట్టి 21-11, 8-3 తో సామియాపై,మాళవిక 21-16, 21-7తో పోలెండ్ కు చెందిన విక్టోరియా పై గెలుపొందారు.
మైస్నామ్ మీరాబా 14-21, 21-19, 21-10తో థాయ్ లాండ్ కు చెందిన జంప్రీ సరన్ పై, కిరణ్ జార్జ్ 21-12, 23-215 , 21-18,15-21, 21-16తో రఘు మరిస్వామిపై గెలిచి ప్రిక్వార్టర్స్ చేరారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు