ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సమీకృత టూరిజం పాలసీ 2024-29, స్పోర్ట్స్ పాలసీ 2024-29లో మార్పులకు ఆమోదం తెలిపింది. పీఎం ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం అమలుకు ఆమోదించింది. గత ఐదు సంవత్సరాలలో నిర్మించని ఇళ్ల రద్దుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 15న పొట్టిశ్రీరాములు వర్థంతి సందర్భంగా ఆత్మార్పణ సంస్మరణ దినంగా నిర్వహించేందుకు ఆమోదం తెలిపింది. ఆయుర్వేద, హోమియోపతి ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణకు ఆమోదం. ఏపీ టెక్స్ టైల్స్ గార్మెంట్స్ పాలసీకి ఆమోదం. ఐటీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పాలసీకి ఆమోదం. ఏపీ మారిటైమ్ పాలసీకి ఆమోదం.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు