భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఒక మైలురాయి అందుకున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా బ్రిస్బేన్ లో గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఉస్మాన్ ఖవాజా క్యాచ్ పట్టి 150 డిస్మిసిల్స్ చేసిన మూడో భారత వికెట్ కీపర్ గా నిలిచాడు. ఈ జాబితాలో భారత దిగ్గజ ఆటగాళ్లు మహేంద్ర సింగ్ ధోనీ 294 డిస్మిసిల్స్ తో మొదటి స్థానంలో ఉండగా… సయ్యద్ కిర్మాణీ 198 డిస్మిసిల్స్ తో మూడో స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం 41వ టెస్టు ఆడుతున్న పంత్ 135 క్యాచ్ లు 15 స్టంపింగ్ లతో ఈ మైలురాయిని అందుకున్నాడు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

