ప్రధానమంత్రి మోడీ ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్లో వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (WAVES) 2025 ను ఇటీవల అట్టహాసంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. భారతీయ చిత్ర పరిశ్రమ నుండి అనేక మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎంటర్టైన్మెంట్ రంగం గురించి పలువురు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇక ఈ క్రమంలో లైకా సంస్థ తమ రానున్న ప్రాజెక్టులపై కీలక ప్రకటన చేసింది. ప్రధానమంత్రి మోడీ విజన్, లక్ష్యాలకు అనుగుణంగా భారత్ను అంతర్జాతీయ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్గా తీర్చిదిద్దేందుకు తొమ్మిది ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు లైకా ప్రకటించింది. మహావీర్ జైన్ ఫిల్మ్స్తో కలిసి ఈ ప్రాజెక్టులను సంయుక్తంగా నిర్మించనున్నట్లు తెలిపింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు