గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ.10లక్షల కోట్లు పెట్టుబడులు రానున్నట్లు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తెలిపారు. అనకాపల్లి జిల్లా పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కానున్నట్లు వివరించారు. ఈ హైడ్రోజన్ తో ఫెర్టిలైజర్స్, కెమికల్స్ తయారవుతాయన్నారు. గ్రీన్ ఎనర్జీ ద్వారా తయారయ్యే వీటికి విదేశాలలో మంచి డిమాండ్ ఉందన్నారు. అల్యూమినియం, స్టీల్ ఉత్పత్తిలో హైడ్రోజన్ వినియోగిస్తే వేడి బాగా తగ్గుతుందని తెలిపారు. రానున్న ప్రాజెక్టులు, పెట్టుబడులు వాటి వలన ఏపీకి కలిగే ప్రయోజనాలు సీఎం చంద్రబాబు వివరించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు