తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు, ఆ రాష్ట్రానికి చెందిన పలువురు నేతలు ఆంధ్రప్రదేశ్ జల దోపిడీకి పాల్పడుతోందంటూ చేసిన విమర్శలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు.ఈ మేరకు ఆయన మాట్లాడుతూ…కృష్ణా నదిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధిక నీటిని వాడుకుంటుందన్న తెలంగాణ నేతల వాదనలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. కృష్ణా జలాల్లో ఏపీకి కేటాయించిన వాటా మేరకే నీటిని ఉపయోగిస్తున్నామని ఆయన తెలిపారు.అయితే తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో గోదావరి నదిలో మిగులు జలాలు పుష్కలంగా ఉన్నాయని,సముద్రంలో కలిసే నీటిని మాత్రమే అదనంగా వాడుకుంటున్నామని వెల్లడించారు.కృష్ణా జలాల అంశంపై మాత్రం కొంత సమస్య ఉందని,దీనికి సత్వర పరిష్కారం కనుగొనవలసిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు