ఇండోనేషియా మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో భారత స్టార్ షట్లర్ సింధు పరాజయం పాలైంది. మహిళల సింగిల్స్ లో మొదటి రౌండ్ లోనే ఓటమి చెందింది. వియత్నాంకు చెందిన తిన్ నుయెన్ చేతిలో 20-22, 12-21తో ఓడింది. మరోవైపు మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ధ్రువ్-తనీషా జోడీ 21-18, 21-14తో ఇండోనేషియా కు చెందిన అద్నాన్ మౌలానా-ఇందాకాహ్యా పై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ లో లక్ష్యసేన్ 21-9, 21-14తో జపాన్ ఆటగాడు తకుమా ఒబాయిషీ పై గెలిచి ప్రి క్వార్టర్స్ చేరాడు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు