ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుండి భారత్ ఆడనున్న మ్యాచ్ లు మినహా పాకిస్థాన్ వేదికగా జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంకా పాక్ లోని లాహోర్, కరాచీ లోని స్టేడియాలు సిద్దం కాలేదనే వార్తలు వస్తున్నాయి. గతేడాది ఐసీసీ ఇచ్చిన రూ.380 కోట్ల నిధులతో ఈ స్టేడియాల పునర్నిర్మాణ పనులను ప్రారంభించారు. అయితే ఇప్పటికీ పనులు పూర్తయ్యాయా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ రెండు స్టేడియాలను పరీక్షించేందుకు ఫిబ్రవరి 8-14 తేదీలు మధ్య పాకిస్థాన్, న్యూజిలాండ్, సౌతాఫ్రికాల మధ్య ట్రై ఏంగిల్ సిరీస్ ను నిర్వహించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు