భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ థాయ్ లాండ్ మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ 300 టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరాడు. తాజాగా జరిగిన పురుషుల సింగిల్స్ ప్రీ క్వార్టర్స్ లో 21-19, 21-15 తో హాంకాంగ్ కు చెందిన జేసన్ పై విజయం సాధించాడు. మరో భారత షట్లర్ సుబ్రహ్మణ్యన్ 9-21, 21-10, 21-17 తో మూడో సీడ్ ఇండోనేషియా కు చెందిన చికాగో వార్డోయో పై గెలిచి క్వార్టర్స్ చేరాడు. పురుషుల డబుల్స్ విభాగంలో పృథ్వీ రాయ్ -సాయి ప్రతీక్ 14-21, 21-10, 21-9 తో థాయ్ లాండ్ కు చెందిన విచరపోంగ్-నరుసెత్ జోడీ పై నెగ్గి క్వార్టర్స్ చేరారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు