నేషనల్ స్పోర్ట్స్ లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ యర్రాజీ జ్యోతి వరుసగా మూడోసారి మహిళల 110 మీటర్ల హర్డిల్స్ లో గోల్డ్ మెడల్ సాధించి హ్యాట్రిక్ కొట్టింది. 2022 గుజరాత్, 2023 గోవా నేషనల్ స్పోర్ట్స్ లో కూడా ఆమె ఈ విభాగంలో జ్యోతి గోల్డ్ మెడల్ సాధించింది. పురుషుల విభాగంలో తేజస్ శిర్సే కూడా గోల్డ్ తో సత్తా చాటాడు. అతను కూడా హ్యాట్రిక్ సాధించడం విశేషం. నేషనల్ స్పోర్ట్స్ లో వరుసగా మూడు సార్లు ఈ ఘనత సాధించాడు. మరోవైపు పురుషుల డెకాథ్లాన్ లో ఏపీకి చెందిన రోహిత్ రోమన్ కాంస్యం సాధించాడు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు