క్రికెట్ మ్యాచ్ లలో చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఇతర దేశాల అభిమానులు, క్రీడా ప్రముఖులు కూడా అత్యంత ఆసక్తి కనబరుస్తారు. ఇది ఒక క్రికెట్ మ్యాచ్ మాత్రమే కాదు ఒక బావోద్వేగంగా చూస్తారు. ఇక తాజాగా జరిగిన మ్యాచ్ కు కూడా రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. జియో హాట్ స్టార్ లో లైవ్ టెలికాస్ట్ అయిన ఈ పోరుకు 60.2 కోట్లకు చేరుకోవడం గమనార్హం. మ్యాచ్ ప్రారంభ సమయానికి 6 కోట్లకు పైగా వున్న వ్యూస్ పాక్ ఇన్నింగ్స్ సమయానికి 32 కోట్లకు పైగా భారత్ ఇన్నింగ్స్ మధ్యలో 36 కోట్లకు పైగా ఇక విరాట్ కోహ్లీ సెంచరీ చేసే సమయానికి 60 కోట్లకు పైబడి వ్యూస్ సాధించాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు