ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్ లో భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన రెండో స్థానంలో నిలిచింది. ఇటీవలే జరిగిన శ్రీలంకలో జరిగిన భారత్ ముక్కోణపు సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్లో స్మృతి 5 ఇన్నింగ్స్ ల్లో 264 పరుగులు సాధించింది. ఫైనల్లో శ్రీలంకపై 101 బంతుల్లో 116 పరుగులు చేసింది. ఇక ఈ లిస్టులో నంబర్వన్ బ్యాటర్ లారా వోల్వార్ట్ కు స్మ్రతి కేవలం 11 రేటింగ్ పాయింట్ల దూరంలో ఉంది. స్మృతి చివరిసారి 2019లో అగ్రస్థానం సాధించింది. బౌలర్ల ర్యాంకింగ్స్ లో భారత్ నుండి దీప్తి శర్మ నాలుగో స్థానంలో ఉంది. సోఫీ ఎకిలోన్ నంబర్వన్ బౌలర్ కొనసాగుతోంది. ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో ఆష్లీ గార్డ్నర్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు