బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో రెండో ఇన్నింగ్స్ లో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది.మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 474 పరుగులు చేయగా… భారత్ 369 పరుగులు చేసింది. దీంతో మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలిపి 333 పరుగుల ముందంజలో ఉంది. నాలుగో రోజు 358-9 ఓవర్ నైట్ స్కోర్ తో బ్యాటింగ్ ఆరంభించిన భారత్ 369 పరుగులకు ఆలౌటయింది. నితీష్ రెడ్డి 114 (189;11×4, 1×6) పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ పరుగులు చేసింది. మార్నస్ లబుషేన్ 70 (139; 3×4), పాట్ కమ్మిన్స్ 41(90; 4×4), నాథన్ లైయన్ 41నాటౌట్ (54;5×4) పరుగులతో క్రీజులో ఉన్నాడు. భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు, సిరాజ్ 3 వికెట్లు, జడేజా ఒక వికెట్ పడగొట్టారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు