రాజస్థాన్ బోర్ బావి ఘటన విషాదాంతమైంది.గతేడాది డిసెంబర్ 23న 150 అడుగుల లోతున్న బోరులో పడిపోయిన చేతనను దాదాపు 10 రోజుల రెస్క్యూ తర్వాత సజీవంగా బయటకు తీసుకువచ్చారు.వెంటనే చిన్నారిని ఆసుపత్రికి తరలించారు.ఇన్ని రోజులు ఆమెకు ఎన్డీఆర్ఎఫ్ టీమ్ ఆక్సిజన్ పంపింగ్ చేసింది.10 రోజులపాటు లోపల నరకం అనుభవించి కొన ఊపిరితో ఉన్న చేతన (3)ను ఇవాళ బయటకు తీసుకురాగా చికిత్స పొందుతూ మరణించింది.దీనితో చిన్నారి తల్లితండ్రులు,గ్రామస్థులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు