భారత్ కు చెస్ లో గతేడాది బాగా కలిసొచ్చిన సంగతి తెలిసిందే. కాగా, కొత్త ఏడాది కూడా చదరంగంలో శుభారంభం దక్కింది. బ్లిట్జ్ లో భారత గ్రాండ్ మాస్టర్ వైశాలి అత్యద్భుతమైన ప్రదర్శనతో మంచి ఆరంభం ఇచ్చింది. తాజాగా ముగిసిన ప్రపంచ బ్లిట్జ్ ఛాంపియన్ షిప్ లో కాంస్యం సాధించింది. క్వార్టర్ ఫైనల్ లో 2.5-1.5 తో చైనాకు చెందిన జు జినర్ పై విజయం సాధించింది. సెమీస్ లో 0.5-2.5తో జూ వెన్ జున్ చేతిలో ఓడింది. దీంతో కాంస్యం దక్కింది. ఆమె విజయం సాధించడం పై భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ప్రశంసించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు