అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన ‘పుష్ప 2 ది రూల్’ బాక్సాఫీస్ వద్ద వరుస రికార్డులు సృష్టిస్తోన్న విషయం తెలిసిందే.తాజాగా ఈ సినిమా ఖాతాలో మరో సరికొత్త రికార్డు వచ్చి చేరింది.రూ.806 కోట్లు (నెట్) వసూలు చేసి హిందీ బాక్సాఫీస్ వద్ద నెం:1 చిత్రంగా ఇది నిలిచింది.ఈ విషయాన్ని తెలియజేస్తూ…చిత్ర నిర్మాణ సంస్థ తాజాగా స్పెషల్ ప్రోమో విడుదల చేసింది. ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా హవా కొనసాగుతోంది.సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ నాలుగు వారాల్లో రికార్డు వసూళ్లు సాధించినట్లు చిత్ర బృందం తెలిపింది.రూ.1799 కోట్లకు (గ్రాస్) పైగా వసూళ్లను రాబట్టిందని ఇటీవల టీమ్ ప్రకటించింది.టికెట్ల విక్రయంలోనూ ‘పుష్ప2’ సరికొత్త రికార్డు సృష్టించింది.బుక్మై షోలో 19.5మిలియన్ టికెట్లు విక్రయమయ్యాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు