ఒళ్లు నొప్పులు,జ్వరం వంటి వాటికి భారతీయులు విరివిగా తీసుకునే మందుబిల్ల ‘పారాసిటమాల్’.ఇకపై దీనిని దేశీయంగా తయారు చేయబోతున్నట్టు కేంద్రం వెల్లడించింది.శాస్త్రీయ,పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్ఐఆర్) ద్వారా దేశీయంగా అభివృద్ధి చేసిన ‘పారాసిటమాల్’ను తీసుకురాబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది.పారాసిటమాల్ తయారీకి సంబంధించిన ముడి పదార్థాల దిగుమతులపై భారత్ ఆధారపడటాన్ని తగ్గిస్తున్నట్టు కేంద్రం తెలిపింది.పారాసిటమాల్ తయారీకి సంబంధించి దేశీయ టెక్నాలజీని సీఎస్ఐఆర్ అభివృద్ధి చేసిందని నిన్న సాయంత్రం కేంద్ర మంత్రి జితేంద్ర వెల్లడించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు