భారత బ్యాడ్మింటన్ జోడీ గాయత్రీ గోపీచంద్-ట్రీసాజాలీ ద్వయం మలేషియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 టోర్నీ మొదటి రౌండ్ లో గెలిచి శుభారంభం చేశారు. థాయ్ లాండ్ కు చెందిన అర్న్ నిచా-సుకిత జోడీ పై 21-10, 21-10తో విజయం సాధించి ప్రీ క్వార్టర్ చేరారు. మరోవైపు పురుషుల సింగిల్స్ లో లక్ష్యసేన్ చైనీస్-తైపీకి చెందిన 14-21, 7-21తో పరాజయం చెంది ఇంటిముఖం పట్టాడు. ఇక మరో ఆటగాడు ప్రణయ్ కు వింత అనుభవం ఎదురైంది. అతని మ్యాచ్ పైకప్పు లీకేజీ కారణంగా వాయిదా పడింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు