అంతర్గత వివాదాలతో నటుడు మంచు మోహన్బాబు కుటుంబం గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తోన్న విషయం తెలిసిందే.ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల దృష్ట్యా రోజురోజుకీ ఇది ముదురుతున్నట్లు తెలుస్తోంది.తన ఆస్తుల్లో ఉంటున్న వారిని ఖాళీ చేయించాలని కోరుతూ మోహన్బాబు తాజాగా జిల్లా మేజిస్ట్రేట్నుఆశ్రయించారు.జల్పల్లిలోని తన నివాసాన్ని కొందరు ఆక్రమించుకున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.తాను కొంతకాలంగా తిరుపతిలోనే ఉంటున్నానని తెలిపారు.ఈ మేరకు తన ఆస్తులను ఖాళీ చేయాలని కోరారు.దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ మోహన్బాబు ఆస్తులకు సంబంధించిన ఒక నివేదికను పోలీసులను నుండి సేకరించారు.అనంతరం ఆ నివాసంలో ఉంటున్న మనోజ్కు నోటీసులు పంపించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు