కొత్తగా ఏర్పాటైన వరల్డ్ క్రికెట్ కనెక్ట్స్ (డబ్ల్యూసీసీ) అడ్వైజరీ బోర్డు లో ఐసీసీ ఛైర్మన్ జై షాకు స్థానం కల్పించారు. క్రికెట్లో అవకాశాలు, సవాళ్లపై చర్చించేందుకు మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) ఈ ఇండిపెండెంట్ బోర్డును ఏర్పాటు చేసింది. ఈ ఏడాది జూన్ 7, 8 తేదీల్లో లార్డ్స్ డబ్ల్యూసీసీ సమావేశం జరగనుంది. ప్రస్తుత కెప్టెన్లు, మాజీ క్రికెటర్లు, పలు సంస్థల ప్రతినిధులు సహా పలువురికి అడ్వైజరీ బోర్డులో స్థానం కల్పించారు. భారత్ నుండి మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ, ఐసీసీ సీసీఓ అనురాగ్ దహియా, జియో స్టార్ సీఈఓ సంజోగ్ గుప్తాలకు స్థానం కల్పించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు