ఎన్డీయే కూటమి వరుసగా మూడో సారి అధికారంలోకి వచ్చి ఈ ప్రభుత్వంలో మొదటి ఏడాది పూర్తి బడ్జెట్ నేడు ప్రవేశపెట్టింది. కేంద్ర బడ్జెట్ 2025-26 పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బుల్లెట్ గాయాలకు బ్యాండ్ ఎయిడ్! అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రపంచంలో అనిశ్చితి పరిస్థితుల మధ్య మన ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడం కోసం ఒక నమూనా మార్పు అవసరం ఉందని కానీ ఈ విషయం లో కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు కరువయ్యాయని ఆక్షేపించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు