ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ భేరి నేతృత్వంలోని బృందం సమావేశమైంది. సచివాలయంలో నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బేరిని శాలువాతో సన్మానించి, స్వర్ణాంధ్ర-2047 విజన్ డాక్యుమెంట్ ను సీఎం అందించారు. స్వర్ణాంధ్ర-2047 ప్రణాళికకు చేయూతనివ్వాలని సీఎం చంద్రబాబు ఈసందర్భంగా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీని కోరారు. నూతన సాంకేతికత – ఆవిష్కరణలు అందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అవకాశాలుపై ప్రజంటేషన్ ఇచ్చారు.ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు