విలక్షణ నటుడు ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘శబ్దం’. లైలా, సిమ్రాన్, లక్ష్మీ మీనన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అరివళగన్ దర్శకత్వం వహించారు. తమన్ సంగీతం సమకూర్చారు. 7జీ ఫిలిమ్స్ పతాకంపై శివ నిర్మించారు. ఈనెల 28న ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. హార్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం నుండి తాజాగా ట్రైలర్ విడుదలైంది. టైటిల్ కు తగినట్లుగా ఆసక్తికరంగా తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు