ఐసీసీ ప్రకటించిన తాజా వన్డే ర్యాంకింగ్స్ లో భారత యువ ఆటగాడు శుభ్ మాన్ గిల్ 796 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ అజామ్ 773 పాయింట్లతో రెండో స్థానంలో, భారత కెప్టెన్ రోహిత్ శర్మ 761 పాయింట్లతో మూడో స్థానంలో రన్ మెషీన్ విరాట్ కోహ్లీ 727 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. ఇక 2023 ప్రపంచ కప్ సందర్భంగా మొదటి సారి గిల్ నెంబర్ వన్ ర్యాంక్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. శ్రేయాస్ అయ్యర్ కూడా 9వ ర్యాంకుతో టాప్ 10లో కొనసాగుతున్నాడు. టీమ్ ర్యాంకింగ్స్ లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

