ప్రో హాకీ లీగ్ లో తాజాగా జరిగిన మ్యాచ్ లలో పురుషుల మహిళల జట్లు పరాజయం చెందాయి. పురుషుల జట్టు ఇంగ్లాండ్ చేతిలో 2-3 తేడాతో ఓటమి చెందింది. భారత్ నుండి 18వ నిమిషంలో అభిజిత్, 29వ నిమిషంలో సుఖజీత్ గోల్స్ చేశారు. ఇంగ్లండ్ జట్టులో 15వ నిమిషంలో జాకబ్ పైథాన్, 19వ 29వ నిమిషాలలో వార్డ్ గోల్స్ చేశారు. మరోవైపు మహిళల జట్లు 2-4 తేడాతో నెదర్లాండ్స్ చేతిలో పరాజయం పాలైంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు