గోపి చంద్ కధానాయకుడిగా కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రం నేడు పూజా కార్యక్రమాలు జరుపుకుంటోంది. భారీ బడ్జెట్ తో ఈచిత్రం రూపొందనుంది. ‘ఘాజీ’, ‘ఐబీ71’ వంటి విభిన్న కధాంశాలున్న చిత్రాలతో ఆకట్టుకున్న సంకల్ప్ రెడ్డి మరో అద్భుతమైన కథాంశంతో గోపి చంద్ 33వ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఇండియన్ హిస్టరీలో కీలకమైన సంఘటనలతో ఈచిత్రం రానున్నట్లు గోపీచంద్ ఇప్పటివరకు కనిపించని పాత్రలో కనిపించనున్నారని చిత్ర బృందం తెలిపింది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.త్వరలోనే ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు ప్రకటించనున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు