Close Menu
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
    • ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
    • త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
    • గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
    • అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
    • కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
    • ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
    Facebook X (Twitter) Instagram
    Navyaandhra TimesNavyaandhra Times
    • హోమ్
    • రాజకీయం
    • జాతీయం & అంతర్జాతీయం
    • క్రీడలు
    • సినిమా
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    • ఎడిటోరియల్
    • వీడియోలు
    • స్టోరీ బోర్డ్
    • భక్తి
    Navyaandhra TimesNavyaandhra Times
    Home » సకాలంలో ప్రాజెక్టును పూర్తిచేసుకుందాం… ఏపీ సీఎం పోలవరం పర్యటన
    రాజకీయం

    సకాలంలో ప్రాజెక్టును పూర్తిచేసుకుందాం… ఏపీ సీఎం పోలవరం పర్యటన

    By adminMarch 27, 20251 Min Read
    Share Facebook Twitter Pinterest Email Copy Link WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email Copy Link WhatsApp

    ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించారు. ఈసందర్భంగా ప్రాజెక్టు పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు ప్రాంతాన్ని ఏరియల్ వ్యూ ద్వారా సందర్శించారు. అనంతరం నిర్వసితులతో సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులు త్యాగం చేసి పోలవరం కోసం భూములు ఇచ్చారన్నారు. వారిలో కొందరికి మొదట్లో చాలా తక్కువ పరిహారం ఇచ్చారని నిన్నమొన్నటి దాకా నిర్వాసితులను పట్టించుకున్న నాథుడు లేడని పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు మెరుగైన పరిహారం ఇచ్చామని వివరించారు . తాజాగా రూ. 800 కోట్లకు పైగా పరిహారం ఖాతాల్లో జమ చేసాం. సీఎంగా ఉన్నప్పుడు వరదలు వస్తే ప్రజలను నీరుకు జగన్ వదిలేసాడని ఆక్షేపించారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. విపత్తుల సమయంలో నిర్వాసితులను ఆదుకున్నామని పేర్కొన్నారు. పోలవరంలో నీళ్లు వదిలే ముందే 2027 నవంబర్ నాటికి పునరావాసం పూర్తిచేస్తాం. దళారులు, మోసగాళ్లకు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిర్మాణంలో ఆలస్యం వల్ల హైడల్ ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగిందని చెప్పారు. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తిచేస్తామని పునరుద్ఘాటించారు. మన ఎన్డీయే ప్రభుత్వంలో సకాలంలో ప్రాజెక్టును పూర్తిచేసుకుందామని భరోసానిచ్చారు.

    Share. Facebook Twitter Pinterest Tumblr Email Copy Link WhatsApp
    Previous Articleయూనిస్ కు బంగ్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని మోడీ లేఖ
    Next Article కాశ్మీర్ లో తెరచుకున్న ‘తులిప్ గార్డెన్స్’: మొదలైన టూరిస్ట్ ల సందడి

    Related Posts

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    August 23, 2025

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    August 23, 2025

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    August 22, 2025
    Latest Posts

    ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్… విజువల్ ఫీస్ట్

    Facebook X (Twitter) Instagram
    • హోమ్
    • రాజకీయం
    • క్రీడలు
    • క్రీడలు
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    © 2025 నవ్యాoధ్ర టైమ్స్

    Type above and press Enter to search. Press Esc to cancel.