ఐ.బీ.ఎఫ్.ఎస్ ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్ షిప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ పంకజ్ అద్వానీ టైటిల్ వైపు దూసుకెళ్తున్నాడు. సెమీ ఫైనల్ లో పంకజ్ ధ్రువ్ సిత్వాలా పై 1070-300తో విజయం సాధించాడు. ఆద్యంతం ఆధిపత్యం కనబరిచిన పంకజ్ గెలుపుతో సత్తా చాటాడు. 2016 నుండి అతను ఈ టోర్నీలో ఓడిపోలేదు. మరో సెమీస్ లో డేవిడ్ కాసియార్ తో భారత క్రీడాకారుడు సౌరభ్ కొఠారి తలపడనున్నాడు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు