ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో భారత్ రెండు గోల్డ్ మెడల్స్ తో పాటు 5 మెడల్స్ గెలుచుకుంది. మహిళల వ్యక్తిగత విభాగంలో మధుర ధమాంగోకర్ గోల్డ్ మెడల్ గెలిచింది. ఫైనల్ లో 139-138తో అమెరికాకు చెందిన కార్సన్ క్రహే పై విజయం సాధించింది. 24 సంవత్సరాల మధుర టీమ్ సిల్వర్, మిక్సెడ్ బ్రాంజ్ మెడల్ కూడా గెలుచుకుంది. మహిళల టీమ్ ఈవెంట్ లో మధుర, తెలుగు ఆర్చర్ జ్యోతి సురేఖలతో కూడిన జట్టు 221-234తో మెక్సికో చేతిలో పరాజయం చెందింది. ఇక మిక్సెడ్ టీమ్ లో మధుర, అభిషేక్ వర్మ జోడి కాంస్యం సాధించింది. మెన్స్ టీమ్ ఈవెంట్ ఫైనల్ లో గోల్డ్ గెలిచింది. ఫైనల్ లో అభిషేక్ శర్మ, ఓజాస్ దేవోతలే రిషబ్ యాదవ్ లతో కూడిన టాప్ సీడ్ భారత జట్టు 232-2228తో మెక్సికో పై విజయం సాధించింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు