ఇటీవల పరిస్థితుల నేపథ్యంలో వాయిదా పడిన ఐపీఎల్ ను తిరిగి ప్రారంభించేందుకు బీసీసీఐ నిర్ణయించింది. ఈ నెల 17 నుండి సవరించిన షెడ్యూల్ తో ఐపీఎల్ జరగనుంది. కొత్త షెడ్యూల్ ప్రకారం జూన్ 3న ఐపీఎల్ ఫైనల్ జరగనుంది. భారత్-పాకిస్థాన్ ల మధ్య ఉద్రిక్తతల కారణంగా ఈనెల 8న ఆగిన ఈ టోర్నీ తిరిగి 17న ప్రారంభం కానుంది. బెంగళూరు వేదికగా కోల్ కతా-ఆర్సీబీ ల మధ్య మ్యాచ్ జరగనుంది. బెంగళూరు, ఢిల్లీ, జైపూర్, లక్నో, అహ్మదాబాద్, ముంబైలో మిగతా లీగ్ మ్యాచ్ లు జరుగుతాయి. ప్లే ఆఫ్స్ వేదికలు తరువాత ప్రకటించనున్నారు. హైదరాబాద్ లో జరగాల్సిన రెండు మ్యాచ్ లను తరలించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు