Close Menu
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
    • త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
    • గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
    • అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
    • కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
    • ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
    • సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు
    Facebook X (Twitter) Instagram
    Navyaandhra TimesNavyaandhra Times
    • హోమ్
    • రాజకీయం
    • జాతీయం & అంతర్జాతీయం
    • క్రీడలు
    • సినిమా
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    • ఎడిటోరియల్
    • వీడియోలు
    • స్టోరీ బోర్డ్
    • భక్తి
    Navyaandhra TimesNavyaandhra Times
    Home » దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ లలో ఎన్టీఆర్?… అమీర్ ఖాన్..?
    సినిమా

    దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ లలో ఎన్టీఆర్?… అమీర్ ఖాన్..?

    By adminMay 16, 20251 Min Read
    Share Facebook Twitter Pinterest Email Copy Link WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email Copy Link WhatsApp

    భారతీయ సినిమా పితామహుడు, దిగ్గజం దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ లో తెలుగు స్టార్ యాక్టర్ ఎన్టీఆర్ నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇందుకు సన్నాహాలు కూడా జరుగుతున్నాయని వస్తున్న వార్తల ప్రకారం తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి సమర్పణలో ఎస్.ఎస్.కార్తీకేయ, వరుణ్ గుప్తా నిర్మాతలుగా నితిన్ కక్కర్ దర్శకత్వం వహించనున్నారని ఆ వార్తలను బట్టి తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది. ‘మేడ్ ఇన్ ఇండియా ‘ పేరుతో పలు భాషల్లో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అమీర్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో కూడా దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ రానున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
    దాదాసాహెబ్ ఫాల్కే, భారతీయ సినిమా పితామహుడిగా ప్రసిద్ధి చెందారు. ఆయన అసలు పేరు ధుందిరాజ్ గోవింద్ ఫాల్కే (1870-1944), భారతదేశంలో సినిమా పరిశ్రమకు పునాది వేసిన ప్రముఖ దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్. 1913లో ఆయన రూపొందించిన రాజా హరిశ్చంద్ర భారతదేశపు మొట్టమొదటి పూర్తి స్థాయి మౌనచిత్రంగా చరిత్రలో నిలిచింది.

    Share. Facebook Twitter Pinterest Tumblr Email Copy Link WhatsApp
    Previous Articleఏపీలో పారిశ్రామిక ప్రగతికి వేగంగా అడుగులు: రూ. 33 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం
    Next Article క్లీన్ ఎనర్జీకి ఏపీని హబ్‌గా తీర్చిదిద్దేందుకు సంస్థలకు అవసరమైన సహాకారం అందిస్తాం: మంత్రి లోకేష్

    Related Posts

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    August 22, 2025

    ‘విశ్వంబర’ అందరినీ అలరిస్తుంది… చిరు వీడియో..!

    August 21, 2025

    ర‌ష్మిక మంథన నటిస్తున్న ‘థామా’ నుంచి విడుదలైన టీజర్

    August 19, 2025
    Latest Posts

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్… విజువల్ ఫీస్ట్

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    Facebook X (Twitter) Instagram
    • హోమ్
    • రాజకీయం
    • క్రీడలు
    • క్రీడలు
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    © 2025 నవ్యాoధ్ర టైమ్స్

    Type above and press Enter to search. Press Esc to cancel.