మలేసియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నీలో భారత షట్లర్ కిడాంబి శ్రీకాంత్ మెయిన్ డ్రాలోకి ప్రవేశించాడు. తాజాగా జరిగిన పురుషుల సింగిల్స్ రెండో అర్హత రౌండ్లో శ్రీకాంత్ 9-21, 21-12, 21-6తో చైనీస్ తైపీకి చెందిన హువాంగ్ యు పై విజయం సాధించాడు. అంతకుముందు మొదటి అర్హత రౌండ్లో శ్రీకాంత్ 21-8, 21-13తో చైనీస్ తైపీకే చెందిన కువాన్ లిన్ పై గెలిచాడు. మిగతా మ్యాచ్లో తరుణ్ మన్నేపల్లి 13-21, 21-23తో థాయ్ లాండ్ కు చెందిన పనిచఫోన్ చేతిలో శంకర్ సుబ్రమణ్యన్ 20-22, 20-22తో చైనాకు చెందిన షువాన్ చెన్ చేతిలో ఓడి టోర్నీ నుండి నిష్క్రమించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు