ఇంగ్లాండ్ లో పర్యటించే భారత జట్టుకు టి.దిలీప్ ఫీల్డింగ్ కోచ్ గా నియమితుడయ్యాడు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భారత్ ఓటమి తర్వాత అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ తో పాటు దిలీప్ ను తప్పించాలని గత నెలలోనే బీసీసీఐ నిర్ణయించింది. ఫీల్డింగ్ కోచ్ గా సరైన ప్రత్యామ్నాయం దొరకకపోవడంతో ఇంగ్లాండ్ పర్యటనకు అతనిని కొనసాగిస్తోంది. దిలీప్ మంచి కోచ్. 2021 నుండి అతడు జట్టుకు సేవలందించాడు జట్టులో ఎక్కుమందితో అతడికి సాన్నిహిత్యం ఉందని అందుకే ఇంగ్లాండ్ సిరీస్ కు దిలీప్ ను తీసుకెళ్తున్నామని బీసీసీఐ తెలిపింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు