భారత గ్రాండ్ మాస్టర్, తెలుగు తేజం అర్జున్ ఇరిగేశి నార్వే చెస్ టోర్నమెంట్ లో టైటిల్ రేసులో నిలిచేందుకు అవసరమైన విజయాన్ని అందుకున్నాడు. ఈ టోర్నీలో అగ్రస్థానంలో ఉన్న అమెరికాకు చెందిన ఫాబియానా కరువానాపై గెలిచి 3 పాయింట్లు తన ఎకౌంటు లో వేసుకున్నాడు. మరో భారత గ్రాండ్ మాస్టర్ గుకేశ్ పై అమెరికా గ్రాండ్ మాస్టర్ హికరు నకముర విజయం సాధించాడు. 11.5 పాయింట్లతో నకముర, గుకేశ్ ఉమ్మడిగా 3వ స్థానంలో కొనసాగుతున్నారు. మహిళల విభాగంలో భారత క్రీడాకారిణి కోనేరు హంపి 13.5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు