ప్రతిష్టాత్మక టెన్నిస్ టోర్నమెంట్ వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ విజేతగా పోలెండ్ కు చెందిన స్వైటెక్ నిలిచింది. ఫైనల్లో అమెరికాకు చెందిన అమండా అనిసిమోవాపై 6-0, 6-0 తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో స్వైటెక్ తొలిసారి వింబుల్డన్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించింది. గ్రాండ్లమ్ ఫైనల్స్ లో ఆమె ఇప్పటిదాకా ఎప్పుడూ ఓడిపోలేదు. తాజా గేమ్ లో కూడా తన జోరు కొనసాగించింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు